విశాఖపట్నం రసాయన కంపెనీలో చెలరేగిన గ్యాస్ లీకేజీ వ్యవహారం స్థానికంగా పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఇప్పటి వరకు గ్యాస్ లీకేజీ ఘటన కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరుకుంది. ఇప్పటికీ పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .. వారిని పరామర్శించేందుకు విశాఖ చేరుకున్నారు.
/telugu/ap/8-persons-have-died-till-now-in-vizag-gas-leak-accident-says-dgp-goutham-sawang-21389 May 7, 2020, 12:50 PM IST