PM Modi speech highlights : ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు

PM Modi speech highlights : ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు

కరోనావైరస్ నివారణ కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నిన్న మే11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

/telugu/india/pm-narendra-modis-speech-highlights-on-coronavirus-outbreak-and-lockdown-21571 May 12, 2020, 09:25 PM IST
జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. కొనసాగుతున్న లాక్‌డౌన్ ఎక్స్''టెన్షన్''

జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. కొనసాగుతున్న లాక్‌డౌన్ ఎక్స్''టెన్షన్''

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేడు మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతికి సందేశం ఇవ్వనున్నట్టు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది. మే 17తో ప్రస్తుత లాక్ డౌన్ ( Lockdown ) గడువు ముగిసిపోనున్న ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు రాత్రి 8 గంటలకు మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

/telugu/india/pm-narendra-modi-to-address-the-nation-at-8-pm-on-may-12th-amid-lockdown-extension-rumours-21545 May 12, 2020, 12:53 PM IST

Trending News