DA Hike: లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏను 4% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు భారీగా పెరగనున్నాయి.
Sharmila Couter On YS Jagan, CBN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల దూకుడుగా రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఏపీ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు వారిద్దరికి కలిపి ఉమ్మడి లేఖను రాశారు.
Subsidy Rice: రోజురోజుకు పెరుగుతున్న ధరలతో దేశ ద్రవ్యోల్బణం ప్రమాదకరంగా మారింది. నిత్యావసర సరుకులు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపట్టింది. భారత్ రైస్ పేరిట రూ.29కే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది.
SC Communities Safeguards: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ విషయంలో కీలక ముందడుగు పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓ కమిటీని నియమించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 22వ తేదీన తొలి సమావేశం నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ సంఖ్య ప్రతి సంవత్సరానికి రెట్టింపు అవుతూనే ఉంది. దీని కోసం గాను ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు ఉన్న.. కొంత మంది యువత ప్రభుత్వ ఉద్యోగం కావాలనే కోరుకుంటున్నారు. వాటి కోసం గాను కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Supreme Court About Article 370: ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో భారీ సంఖ్యలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
SC on Manipur Viral Video Case: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు అంత జాప్యం జరిగింది అని ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు మణిపూర్ పోలీసులపైనా విరుచుకుపడింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అంత నిర్లక్ష్యం ఎందుకంటూ మణిపూర్ పోలీసుల వైఖరిని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.
Highest Currency Notes in India: రూ. 2 వేల నోటు రాకతో దేశంలో చాలామందికి ఒక సందేహం కలిగింది. మన దేశంలో రూ. 2000 నోటు కంటే పెద్ద డినామినేషన్లో ఏదైనా నోటు వచ్చిందా లేక ఇదేనా అనే డౌట్ చాలామందికి కలిగింది. తాజాగా ఆ 2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించడంతో ఆ ఆసక్తికరమైన టాపిక్ మరోసారి తెరపైకొచ్చింది. అదేంటో మీరే చూడండి.
Rs 2,000 Notes Latest News: ముంబై: 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 23 నుంచి 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. అయితే, రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ పరిమితి విధించింది. రోజుకు ఒక్కరికి 10 నోట్లు మాత్రమే మార్పిడి చేసుకునేందుకు అనుమతి ఉంది.
RBI About 2,000 Notes: నగదు చలామణి నుంచి రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటనపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ 30 తుది గడువుపై శక్తికాంత దాస్ ఏమంటున్నారో చూడండి..
Kishan Reddy Comments About 2000 Rupees Notes: అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిపోతున్నా.. దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎరువులపై సబ్సిడీ ప్రకటించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన కిషన్ రెడ్డి... కేంద్రం రైతుల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
8th Pay Commission Latest Update: వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు తీపి కబురు అందే అవకాశం కనిపిస్తోంది. 8వ వేతన సంఘానికి ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎలాగంటే..?
Minister Harish Rao About Vizag Steel Industry: విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రం దిగి రావడం అనేది తెలంగాణ సీఎం కేసీఆర్ సాధించిన విజయం, ఇది బిఆర్ఎస్ పార్టీ విజయం, ఇది ఏపీ ప్రజల విజయం, నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ కార్మికుల విజయం అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Meets Union Minister Gajendra Singh Shekawath: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని... రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపికి కూడా పడుతుంది అని అన్నారు మంత్రి హరీష్ రావు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి మాటలను తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించలేదు సరికదా.. కనీసం నోరు కూడా మెదపలేదు. కానీ ప్రజలు గుణపాఠం చెప్పారు.
Interest Rates Increased: పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ స్కీమ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి పొదుపు పథకాలపై ఏప్రిల్ - జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.
8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇటీవలె డీఏ పెంపు ప్రకటనతో పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం అంశం కూడా తెరపైకి వస్తోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా..?
Minister KTR Writes Letter to Central Govt: కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ సాధ్యం కాదని కేంద్రం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న నగరాలకు అనుమతి ఇచ్చి.. హైదరాబాద్కు అనుమతి లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు.
8th Pay Commission Latest Updates: వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం అమలుకు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం డీఏ ప్రకటన వచ్చిన తరువాత.. 8వ వేతన సంఘంపై కూడా నిర్ణయం వస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.