Viral Video: తమిళనాడు మధురై జిల్లా పలంగానట్టిలో గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసందర్బంగా అన్నదానం చేసేందుకు వంటలు చేస్తున్నారు. ఈసమయంలో ముత్తు కుమార్ అనే 45 ఏళ్ల వ్యక్తి తప్ప తాగి తూలుతూ వస్తున్నాడు. ఈక్రమంలోనే సాంబారు గిన్నెపై కూర్చుండిపోయాడు. అనంతరం గిన్నెలోకి పడిపోయాడు. అప్పటికే అందులో వేడి వేడిగా గంజి మరుగుతోంది.
అప్రమత్తమైన స్థానికులు అతడిని బయటకు తీశారు. అప్పటికే అతడికి 65 శాతం గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. తమిళనాడు జరిగిన ఈ ఘటనలో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook