Adah Sharma: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో ఏదో శక్తి ఉంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ది కేరళ స్టోరీస్ భామ..

Sushanth sharma: బాలీవుడ్ నటి అదా శర్మ ఇటీవల ముంబైలోని ఒక ఇంటికి మారారు. గతంలో ఆ ఇంట్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉండేవారని తెలుస్తోంది.

1 /7

బాలీవుడ్ నటి అదాశర్మ ప్రస్తుతం వరుస హిట్ లతో ముందుకు దూసుకుని వెళ్తున్నారు. అయితే.. కేరళ స్టోరీస్, బస్తర్ మూవీలతో ఆమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ లను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఆమె ముంబైలోని ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యారు. 

2 /7

ముంబైలోని ఒక ఇంట్లో బాలీవుడ్ భామ అదాశర్మ రీసెంట్ గా తన ఫ్యామిలీతో కలిసి మారిపోయారు. దీంతో అక్కడ ఆమెకు మొదట్లో బాగానే అన్పించిన కూడా ఆ తర్వాత ఏదో వెరైటీగా అన్పించిందంట..

3 /7

తాజాగా, నటి ఒక ఇంటర్వ్యూలో తనకు కల్గిన అనుభవాన్ని పంచుకున్నారంట. ఇటీవలే కొన్నిరోజుల క్రితం.. అదాశర్మ.. ముంబైలోని ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఇంట్లో చేరడానికి ముందు, ఆ తర్వాత  వీరి ఇంట్లో అనుకోని సంఘటనలు జరిగినట్లు తెలుస్తొంది. దీని వల్ల కొంత టెన్షన్ లకు గురైనట్లు నటి తాజాగా వెల్లడించింది.

4 /7

అయితే.. సదరు నటి మాత్రం ఆ ఇంట్లో ఏదో శక్తి ఉందని కూడా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా.. తమ లైఫ్ లో కూడా కొన్ని అనుకొని సంఘటనలు జరిగాయని కూడా మాట్లాడింది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.  

5 /7

ఇదిలా ఉండగా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మాత్రం ఇప్పటికి కూడా పెద్ద మిస్టరీగానే ఉందని చెప్పుకొవచ్చు.. అయితే.. ఆయన సినిమాల్లో మొదట మంచి అవకాశాలు వచ్చిన కూడా ఆ తర్వాత సరైన గుర్తింపులేక తీవ్రమైన కుంగుబాటుకు లోనయ్యారంట.

6 /7

సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. 2020 జున్ 14 న సూసైడ్ చేసుకున్నారు. ఆయనను ఎవరో కావాలని హత్య చేశారని కూడా ఆయన తండ్రి ఆరోపించారు. మరోవైపు ఆయన మరణానికి అతని ప్రియురాలు రియా చక్రవర్తి కూడా కారణమంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.   

7 /7

ఇప్పటికి కూడా సుశాంత్ సింగ్  మరణంపై మాత్రం మిస్టరీ కొనసాగుతునే ఉంది. దీనిపై అనేక రూమర్స్ ప్రస్తుతం వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో.. తెలుగులో.. అదా శర్మ తెలుగులో సీ.డీ. క్రిమినల్ ఆర్ డెవిల్ అని మూవీలో నటించింది.