West Bengal: దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి.. 8 మంది మృతి..

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్ గురిలో దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనంలో పెను విషాదం చోటుచేసుకుంది.

  • Zee Media Bureau
  • Oct 6, 2022, 12:37 PM IST

West Bengal Jalpaiguri Floods: పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్ గురిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాల్ నదిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా.. ఒక్కసారిగా నది ప్రవాహాం పెరిగింది. ఈ ఘటనలో నదిలో కొట్టుకుపోయి 8 మంది దుర్మరణం చెందారు. 

Video ThumbnailPlay icon

Trending News