Cyber fraud: దుబాయ్ నుండి ఎలక్ట్రిక్ వస్తువులు వచ్చాయని భారీ మోసం

తెలంగాణ కామారెడ్డి జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు పంపిస్తున్నామంటూ సైబర్ నేరగాళ్ల ఓ వ్యక్తికి వలవేశారు. వాయిదాల పద్ధతిలో డబ్బులు కూడా చెల్లించి మోసపోయాడు.

  • Zee Media Bureau
  • Sep 24, 2022, 11:52 PM IST

Cyber fraud victim complained to police in kamareddy district

Video ThumbnailPlay icon

Trending News