YS Sharmila: సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మండిపాటు..!

YS Sharmila: తెలంగాణలో పొలిటికల్ వార్ ముదురుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మాటల యుద్ధం నడుస్తోంది.

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 07:28 PM IST

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యత లోపించిందన్నారు. అందుకే ఇటీవల కురిసిన వర్షాలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ప్రాజెక్ట్‌ విషయంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.

Video ThumbnailPlay icon

Trending News