Revanth Reddy Letter: వరదలను జాతీయ విపత్తుగా చూడండి.. ప్రధాని మోదీకి రేవంత్‌ రెడ్డి లేఖ!

Congress MP Revanth Reddy writes Letter to PM Modi over Floods. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రధాని మోదీకి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. 

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 04:14 PM IST

గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రధాని మోదీకి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలోని వరదల పరిస్థితిని లేఖలో వివరించారు. వరదలతో తెలంగాణ అతలాకుతలమవుతోందని, రాష్ట్రంలో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు. వరదల కారణంగా తెలంగాణలో 11 లక్షల ఎకరాల్లోని పంట నీట మునిగాయని రేవంత్‌  పేర్కొన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News