Soundarya Assets: హీరోయిన్‌ సౌందర్య ఆస్తిని కొట్టేసిన మంచు మోహన్‌ బాబు?

Soundarya Assets: తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని హీరోయిన్‌ సౌందర్య. ఆమె విమాన ప్రమాదంలో చనిపోయి దశాబ్దాలు గడుస్తున్నా ఆమెను మరచిపోలేకపోతున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఆమె ఆస్తిని సినీ నటుడు మంచు మోహన్‌ బాబు కొట్టేశాడని సమాచారం.

1 /9

మరపురాని నటి: తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినీ పరిశ్రమ ఆదరాభిమానులు చూరగొన్న హీరోయిన్‌ సౌందర్య.

2 /9

మరచిపోలేని హీరోయిన్: అందం.. అభినయంతో నాటి తరాన్ని.. నేటి తరానికి కూడా సౌందర్య తెలుసు.

3 /9

ప్రమాదం: కర్ణాటకకు చెందిన సౌందర్య 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె మరణం సినీ పరిశ్రమతోపాటు యావత్‌ దక్షిణాది ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 

4 /9

ఆనవాళ్లు: భౌతికంగా ఆమె దూరమైనా సౌందర్య ఆనవాళ్లు తెలుగు ప్రజల నుంచి చెరిగిపోలేదు. సినిమాల ద్వారా ఆమె ప్రజల మధ్యనే ఉన్నారు.

5 /9

ఆస్తి: తాజాగా సౌందర్యకు సంబంధించిన ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌందర్య ఆస్తికి సంబంధించిన విషయం చర్చలోకి వచ్చింది. 

6 /9

ఆయన కొనుగోలు: సౌందర్య ఆస్తిని సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్‌ బాబు తీసుకున్నారని తెలిసింది.

7 /9

ఆస్తుల అమ్మకం: హీరోయిన్‌గా ఉన్న సమయంలో సౌందర్య తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన ఆస్తులను ఆమె చనిపోయాక ఆమె కుటుంబసభ్యులు వాటిని అమ్ముకున్నారు.

8 /9

శంషాబాద్: హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జల్‌పల్లి సమీపంలో సౌందర్యకు ఓ ఆస్తి ఉండేదంట.

9 /9

కొట్టేశారు? ఆరెకరాల విస్తీర్ణంలో ఉన్న సౌందర్యకు చెందిన భవనాన్ని మంచు మోహన్‌ బాబు కొట్టేశారని వినికిడి. ఈ భవనం పేరే మంచు టౌన్‌షిప్‌ అని తెలుస్తోంది. అయితే ఇది వాస్తవమా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.