మిగ్ 21 యుద్ధ విమానం కూలిన ఘటనపై భారత విదేశాంగశాఖ ప్రకటన

                                    

Last Updated : Feb 27, 2019, 04:53 PM IST
మిగ్ 21 యుద్ధ విమానం కూలిన ఘటనపై భారత విదేశాంగశాఖ ప్రకటన

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత్ కు చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలిందని ఉదయం వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత మిగ్ విమానం కూలిన ఘటన నిజమేనని ప్రకటించింది. పాకిస్తాన్ యుద్ధవిమనాలు భారత భూగంలో ప్రవేశించడాన్ని గమనించిన భారత దళాలు వాటిని తప్పి కొట్టే క్రమం మిగ్ 21 యుద్ధ విమానాలను రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత కు చెందిన మి 21 యుద్ధ విమానం కుప్పకూలిందని .. ఈ క్రమంలో ఓ పైలట్ గల్లంతైనట్లు విదేశాంగశాక  ప్రకటించింది.
 

Trending News