సీబీఐలో మరో కీలక పరిణామం!

సీబీఐలో మరో కీలక పరిణామం!

Last Updated : Jan 22, 2019, 11:00 AM IST
సీబీఐలో మరో కీలక పరిణామం!

న్యూఢిల్లీ: సీబీఐలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐలో 20 మంది అధికారులను బదిలీ చేస్తూ డైరెక్టర్ నాగేశ్వర రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఒకేసారి 20 మంది అధికారులను బదిలీ చేయడం ఒక సంచలనం కాగా, బదిలీ అయిన అధికారుల్లో 2G స్పెక్ట్రం కుంభకోణం, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణం వంటి సంచలనం సృష్టించిన కేసులను దర్యాప్తు చేస్తున్న కీలకమైన అధికారులు కూడా ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Trending News