AP Schools, Colleges: స్కూల్, కాలేజీల్లో పాఠాలు మొదలయ్యే తేదీలివే

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విద్యా విధానం, పాఠశాలలు, కళాలల నిర్వహణ విషయంలో మంత్రి సురేష్ కీలక ప్రకటన చేశారు. కరోనావైరస్ ( Coronavirus) వల్ల సుమారు 7 నెలల నుంచి స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూసి ఉన్నాయి.

Last Updated : Oct 31, 2020, 10:49 PM IST
    • ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విద్యా విధానం, పాఠశాలలు, కళాలల నిర్వహణ విషయంలో మంత్రి సురేష్ కీలక ప్రకటన చేశారు.
    • 2020-21 విద్యాసంవత్సరం గురించి కలవర పడుతున్న వారి కోసం విద్యా సంవత్సరాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం అనేక విధానాలు పాటిస్తోంది.
AP Schools, Colleges: స్కూల్, కాలేజీల్లో పాఠాలు మొదలయ్యే తేదీలివే

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విద్యా విధానం, పాఠశాలలు, కళాలల నిర్వహణ విషయంలో మంత్రి సురేష్ కీలక ప్రకటన చేశారు. కరోనావైరస్ ( Coronavirus) వల్ల సుమారు 7 నెలల నుంచి స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూసివేసి ఉన్నాయి. 2020-21 విద్యా సంవత్సరం గురించి కలవర పడుతున్న వారి కోసం ప్రభుత్వం అనేక విధానాలు పాటిస్తోంది.

Also Read |  జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ గురించి ఆసక్తికరమైన విషయాలు

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) మంత్రి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..

  • 9,10,12వ క్లాసులను నవంబర్ 2వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభిచనున్నారు.
  • ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులను నవంబర్ 16 నుంచి మొదలుపెట్టనున్నారు
  • బీటెక్ మొదటి సంవత్సరం క్లాసులను డిసెంబర్ 1 వతేదీ నుంచి , బీటెక్, బీ ఫార్మా సీనియర్ విద్యార్థులకు క్లాసులను నవంబర్ 2 నుంచి ప్రారంభించనున్నారు.

    Also Read | Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు 50 శాతం Cashback

    Also Read:  AP Ration Cards: 35 రోజుల్లోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి ఏపి ప్రభుత్వం

    ఇక రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలలు, 6,7,8 క్లాసులను నవంబర్ 23 నుంచి ప్రారంభించనున్నారు. 

  • డిసెంబర్ 14వ తేదీ నుంచి మొదటి తరగతి నుంచి 5వ క్లాసు వరకు తరగతులు మొదలు పెడతారు.
  • ఇక విద్యాసంవత్సరం ముగింపును 2021 ఆగస్టుకు పొడగించారు. 

  • A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

    Android Link - https://bit.ly/3hDyh4G

    IOS Link - https://apple.co/3loQYeR

Trending News