ఏపీలో మరో 56 కరోనా కేసులు, ఓ జిల్లాలో ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 56 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 22, 2020, 07:03 PM IST
ఏపీలో మరో 56 కరోనా కేసులు, ఓ జిల్లాలో ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 56 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 813కి చేరుకున్నాయి. తాజాగా మరో ఇద్దరు కరోనా బారిన పడి చనిపనోయారు. చికిత్స అనంతరం ఇప్పటివరకు 120 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ మొత్తం 24 మంది మరణించారు..  కరోనా కేసులే లేని దేశాలివే.. 

Image Credit: twitter/@ArogyaAndhra

హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!  

రాష్ట్రంలో ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా మరణాలు రెండు గుంటూరు జిల్లాలోనే సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 24 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. జిల్లాలవారీగా చూస్తే గుంటూరులో 8, కృష్ణాలో 2, కడపలో 4, నెల్లూరులో 4, అనంతపురం 5, విశాఖపట్నం నుంచి ఒక్కరు చొప్పున కరోనా పాజిటివ్ డిశ్ఛార్జ్ అయ్యారు. #APFightsCorona    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News