ఏపీలో తాజాగా 48 కరోనా కేసులు.. ఓ జిల్లాలో భారీగా కరోనా మరణాలు

#APFightsCorona  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 48 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు.

Last Updated : May 16, 2020, 12:36 PM IST
ఏపీలో తాజాగా 48 కరోనా కేసులు.. ఓ జిల్లాలో భారీగా కరోనా మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 48 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9628 శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయగా 48 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2205కు చేరుకుంది. ఏపీ వైద్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. అందాలతో అదరగొడుతున్న RX 100 భామ

ఏపీలో ఇప్పటివరకు మొత్తం 2205 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, చికిత్స అనంతరం కోలుకుని 1353 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి కాటుకు 49 మంది మరణించారు.

Image Credit: twitter/@ArogyaAndhra

ప్రస్తుతం 803 మంది కరోనాతో పోరాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 101 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ అయ్యారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు

Trending News