భారత్‌కు రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన

Last Updated : Sep 28, 2018, 04:19 PM IST
భారత్‌కు రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్టోబర్ 4-5 తేదీల్లో భారత్ పర్యటనకు రానున్నారు. 19వ భారత్-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి రానున్న పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగానే భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో సైతం వ్లాదిమిర్ పుతిన్ భేటీ కానున్నారు.

Trending News