AP CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్...!

 

AP CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. గడప గడపకూ తిరిగితేనే టికెటు.. లేదంటే రాదు అని తేల్చి చెప్పేశారు. పులివెందులలో తన సోదరుడు, ఎంపీ అవినాశ్‌ రెడ్డి, తాను తిరుగుతున్నామనీ..మీరు తిరగకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 07:27 PM IST

 

AP CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. గడప గడపకూ తిరిగితేనే టికెటు.. లేదంటే రాదు అని తేల్చి చెప్పేశారు. పులివెందులలో తన సోదరుడు, ఎంపీ అవినాశ్‌ రెడ్డి, తాను తిరుగుతున్నామనీ..మీరు తిరగకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ సరిగా తిరగని ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులపైనా అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణకు 175 నియోజకవర్గాలకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమిస్తాం అని జగన్‌ వెల్లడించారు.

 

Video ThumbnailPlay icon

Trending News