SHARMILA COMMENTS: కడప టికెట్‌ కోసమే బాబాయ్‌ను హత్య చేశారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

SHARMILA COMMENTS: కడప ఎంపీ టికెట్‌ కోసమే తమ చిన్నాన్న వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య జరిగిందంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరి, వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన వారెవరో తెలియాలని, వారికి శిక్ష పడాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వచ్చిన షర్మిల అక్కడ మీడియాతో మాట్లాడారు.

  • Zee Media Bureau
  • Oct 22, 2022, 02:39 PM IST

Video ThumbnailPlay icon

Trending News