YS Sunitha : వైఎస్ సునీతమ్మ పోస్టర్ల కలకలం

YS Sunitha : వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కడప జిల్లా, ప్రొద్దుటూరులో పోస్టర్లు కలకలం రేపుతోంది. వైఎస్ సునీతమ్మ టీడీపీలో చేరబోతోన్నట్టుగా పోస్టర్లు వెలిశాయి. ఆమె రాజకీయ రంగం ప్రవేశం మీద ఇప్పుడు  చర్చలు జరుగుతున్నాయి.

  • Zee Media Bureau
  • Apr 25, 2023, 06:49 PM IST

Video ThumbnailPlay icon

Trending News