YS SHARMILA: కాంగ్రెస్ పై వైఎస్సార్ ఉమ్మేశారు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS SHARMILA: కాంగ్రెస్‎పై వైఎస్ఆర్‎టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్‎ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆమె ఆరోపించారు. 30 ఏళ్లు ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకుందన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్‎ను ఆ పార్టీ అవమానించిందని విమర్శించారు

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 03:49 PM IST

Video ThumbnailPlay icon

Trending News