West Bengal SSC Scam: ఈడీ సోదాలు.. మంత్రి స‌న్నిహితురాలి ఇంట్లో రూ. 20 కోట్లు స్వాధీనం!

West Bengal SSC Scam: ED seized Rs 20 crores in Actress Arpita Mukherjees house. పశ్చిమ బెంగాల్‌లోని తన ఇంట్లో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు అంతా నాటి బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీదే అని నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు.

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 08:00 PM IST

పశ్చిమ బెంగాల్‌లోని తన ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్న డబ్బు అంతా నాటి బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీదే అని నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు. ఈడీ కస్టడీ విచారణలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అర్పితా ముఖర్జీ నివాసంలో ఈడీ శుక్రవారం సోదాలు నిర్వ‌హించింది. ఈ సోదాల్లో రూ.20 కోట్లను స్వాధీనం చేసుకుంది. ప‌శ్చిమ బెంగాల్‌లో టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ కుంభ‌కోణం కేసులో ఈడీ అధికారులు ప‌లువురు మంత్రులు, మాజీ మంత్రుల ఇళ్ల‌లో సోదాలు నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే. 

Video ThumbnailPlay icon

Trending News