Vaikunta Ekadasi 2023: సింహాచల క్షేత్రంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

Vaikunta Ekadasi 2023: సింహాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.  

  • Zee Media Bureau
  • Jan 2, 2023, 06:28 PM IST

Vaikunta Ekadasi 2023: సింహాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి దర్శన భాగ్యం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీస్వరూపనందేంద్ర సరస్వతి స్వామికి దక్కింది. క్షేత్రంలో ఉత్తర ద్వారం నుండి ఆలయంలో ప్రవేశించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News