Durga Matha Idol vandalised: దుర్గా మాత విగ్రహంపై దాడి, మండపానికి నిప్పు.. ఇద్దరు ముస్లిం మహిళలు అరెస్ట్

Durga Matha Idol vandalised In Hyderabad : హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని చింతల్ బస్తీలో ఉన్న దుర్గా మాత మండపంపై ఇద్దరు ముస్లిం మహిళలు విధ్వంసానికి పాల్పడి విగ్రహంపై దాడికి దిగిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది.
 

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 04:59 AM IST

Durga Matha Idol vandalised In Hyderabad : హైదరాబాద్‌లో నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపంలోకి ఇద్దరు ముస్లిం మహిళలు చొరబడి విధ్వంసం సృష్టించారు. మండపానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు విగ్రహాన్ని ధ్వంసం చేయబోయారు. అడ్డొచ్చిన స్థానిక యువకుడిపై కత్తితో దాడికి ప్రయత్నించారు. మహిళలు మండపంలోకి ప్రవేశిస్తుండగా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఇద్దరు మహిళలు పోలీసుల అదుపులో ఉన్నారు.  

Video ThumbnailPlay icon

Trending News