YV Subba Reddy: పురంధేశ్వరికి వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు కోసమే తప్పా.. టీడీపీ హయాంలో మాదిరి దోచుకునేందుకు కాదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో లక్షా 80 వేలు అప్పు చేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో టీడీపీని ప్రశ్నించాలని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి సూచించారు.  

  • Zee Media Bureau
  • Jul 30, 2023, 11:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News