ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నేడు మీడియాతో మాట్లాడనున్న సీఎం!

TRS MLA Rega Kantha Rao tweet gies viral on TRS MLAs poaching case. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేగ కాంతారావు సంచలన పోస్ట్ పెట్టారు.

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 12:35 PM IST

It is known that the purchase of four MLAs from TRS has become a sensation throughout the state. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేగ కాంతారావు సంచలన పోస్ట్ పెట్టారు. పెద్ద సర్ ప్రెస్ మీట్ అంటూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  నేడు కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నాడని సమాచారం తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News