Hyderabad Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం

వర్షాలు తగ్గిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఏపీలో 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

  • Zee Media Bureau
  • May 12, 2023, 07:58 AM IST

Video ThumbnailPlay icon

Trending News