Droupadi Murumu:రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము ఘన విజయం.. తెలంగాణలో బీజేపీ సంబరాలు

Droupadi Murumu:భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన నేత ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన బిడ్డగా ద్రౌపది ముర్ముగా రికార్డ్ సాధించారు. ముర్ము విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు క్రాకర్స్ కాల్చి వేడుకలు చేసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 02:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News