Sajjala Ramakrishna Reddy : వైఎస్ వివేకా హత్యను టీడీపీ వాడుకుంటోందన్న సజ్జల

Sajjala Ramakrishna Reddy : వివేకాహత్య కేసును రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే ఇదంతా నడుస్తోందని ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Apr 19, 2023, 04:12 AM IST

Sajjala Ramakrishna Reddy comments on YS Vivekananda Reddy murder case : అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై కేసులు నిలబడవని..దర్యాప్తు పేరుతో జరుగుతున్న తతంగాన్ని ఎదుర్కొంటామని తెలిపారు. దస్తగిరి స్టేట్‌మెంట్లు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఈకేసులో ఇష్టానుసారం సీబీఐ పేర్లు చేరుస్తోందని..ప్లాన్‌ ప్రకారమే పొలిటికల్‌ అజెండాగా మార్చుకున్నారని మండిపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News