Sabarimala: నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకు దర్శనం..

Sabarimala: కేరళలోని  పంపా నదీ తీరాన కొలువై ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకుంది. 41 రోజుల మండల దీక్ష కోసం ఆలయ ద్వారాలను తెరిచారు. అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

  • Zee Media Bureau
  • Nov 17, 2022, 06:01 PM IST

Sabarimala: కేరళలోని  పంపా నదీ తీరాన కొలువై ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకుంది. 41 రోజుల మండల దీక్ష కోసం ఆలయ ద్వారాలను తెరిచారు. అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Video ThumbnailPlay icon

Trending News