Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం కూలనుందా..? రేవంత్‌ మరో ఏక్‌నాథ్‌ షిండే అవుతారా?

Revanth Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు బలం చేకూరుతుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా రేవంత్‌ రెడ్డి బీజేపీతో చేతులు కలుపుతాడని, మరో ఏక్‌నాథ్‌ షిండే అవుతారని జోష్యం చెప్పారు. దీంతో తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతోంది.

  • Zee Media Bureau
  • Mar 12, 2024, 11:51 AM IST

Video ThumbnailPlay icon

Trending News