Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. రాహుల్ గాంధీని కలిసేందుకు ఇద్దరు నేతలు తమ అనుచరులతో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్ గాంధీతో భేటీకానున్నారు.

  • Zee Media Bureau
  • Jun 27, 2023, 10:20 AM IST

Video ThumbnailPlay icon

Trending News