Munugode Bypoll: మునుగోడులో ఓటుకు మూడు వేలచొప్పున పంచుతున్న నేతలు..

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల నేతలు ఓటర్లకు గేలం వేసే పనిలో పడ్డారు. ఒక పక్క జోరుగా ప్రచారాలు సాగుతుండగా లోపాయికారి వ్యవహారాలపై కొందరు ఫోకస్ పెట్టారు.

  • Zee Media Bureau
  • Nov 1, 2022, 06:32 PM IST

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల నేతలు ఓటర్లకు గేలం వేసే పనిలో పడ్డారు. ఒక పక్క జోరుగా ప్రచారాలు సాగుతుండగా లోపాయికారి వ్యవహారాలపై కొందరు ఫోకస్ పెట్టారు. ఓట్ల కోసం డబ్బుల పంపిణీకి తెరతీస్తున్నారు. ఓటుకు మూడు వేల చొప్పున కొందరు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లక్షలు, కోట్ల రూపాయలు తీసుకుంటున్న నాయకులు తమకు ముష్టి మూడు వేలే ఇస్తున్నారంటూ కొందరు ఓటర్ల అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల అయితే తమకు రెండు వేలే ఇచ్చారంటూ ఇంకొందరు గొడవ పడుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News