Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మరో ట్విస్ట్..!

Gorantla Madhav: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన ఘటన మరోమారు తెరపైకి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని సీబీఐని న్యాయవాది ఆశ్రయించారు.

  • Zee Media Bureau
  • Aug 17, 2022, 07:53 PM IST

Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీనిపై విచారణ జరపాలంటూ ఏపీకి చెందిన న్యాయవాది సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆశ్లీల వీడియోపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఈవీడియో వెలుగులోకి వచ్చింది. ఇది నిజమని తేలితే మాధవ్‌పై చర్యలు ఉంటాయని ఇప్పటికే వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది.

Video ThumbnailPlay icon

Trending News