Maharashtra: కొనసాగుతున్న 'మహా'డ్రామా..తాజాగా మరో ట్విస్ట్..!

Maharashtra: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినా వివాదం సర్ధుమణగడం లేదు. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలకు శాసన సభ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. 

  • Zee Media Bureau
  • Jul 11, 2022, 04:32 PM IST

Maharashtra: మహారాష్ట్ర రాజకీయ మరో మలుపు తిరిగింది. విప్ ధిక్కరణపై 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 53 మందికి శాసనసభ సెక్రటరీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. షోకాజ్ నోటీసులు అందిన వారిలో 39 మంది షిండే వర్గీయులు కాగా..మిగిలి 14 మంది ఉద్దవ్ ఠాక్రే వర్గీయులు ఉన్నారు. ఈనెల 4న జరిగిన బలపరీక్షలో ఉద్దవ్ వర్గంలోని ఎమ్మెల్యే సంతోష్‌ బంగార్..షిండే కూటమిలో చేరిపోయారు. ఈక్రమంలో నోటీసులు జారీ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News