Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర..!

Khairatabad Ganesh: హైదరాబాద్ గణేషుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఇక సెలవంటూ గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. ఈసందర్భంగా భక్తులంతా బై బై గణేషా అంటూ నినాదాలు చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • Sep 9, 2022, 07:17 PM IST

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం అయ్యాడు. అంతకుముందు నగరంలో ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర సాగింది. భక్తులంతా భారీగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News