JP Nadda: బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా!

JP Nadda to attend Bandi Sanjays 3rd phase of Praja Sangrama Yatra in Warangal. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత పాదయాత్ర ఈ నెల 27న వరంగల్‌లో ముగియనుంది. 

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 07:57 PM IST

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత పాదయాత్ర ఈ నెల 27న వరంగల్‌లో ముగియనుంది. ఈ ముగింపు సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా రానున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు ఇటీవల రాజీనామా చేసిన వారు సంజయ్‌ యాత్ర ముగింపు సభలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News