Pawan Kalyan: ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్

గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. రాజోలులో నేడు జనసేన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై విరుచుకుపడ్డారు. జనసేన ఓట్ల నుంచి గెలిచి వైసీపీకి అమ్ముడుపోయారని ఫైర్ అయ్యారు.

  • Zee Media Bureau
  • Jun 26, 2023, 10:05 AM IST

Video ThumbnailPlay icon

Trending News