Pawan Kalyan: ఈనెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పవన్ పర్యటన

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ర్యటించనున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

  • Zee Media Bureau
  • Jan 17, 2023, 10:01 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ర్యటించనున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News