Pawan Kalyan: తిరుపతిలో జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో దూకుడు పెంచారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. జనవాణి పేరుతో జోరుగా జనంలోకి వెళుతున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. పవన్ పర్యటనకు జనసేన నేతలు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

  • Zee Media Bureau
  • Aug 21, 2022, 03:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News