పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం

  • Zee Media Bureau
  • Sep 12, 2023, 05:14 PM IST

ఆసియాకప్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్ పై 228 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. పాకిస్తాన్ 28 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. కుల్దీప్ 5 వికెట్లు తీయగా.. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. 

Video ThumbnailPlay icon

Trending News