Chandrababu: చంద్రబాబు కుప్పం టూర్‌లో కొనసాగుతున్న హై టెన్షన్‌

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కుప్పంలో పర్యటిస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Jan 5, 2023, 03:42 PM IST

Chandrababu's Kuppam tour: తీవ్ర ఉద్రిక్తతల మధ్య టీడీపీ ఛీప్ చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంలో బాబు టీడీపీ బూత్ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. పోలీసుల ఆంక్షల మధ్య చంద్రబాబు కుప్పం టూర్ కొనసాగుతుంది. రేపటితో ఈ పర్యటన ముగుస్తుంది. 

Video ThumbnailPlay icon

Trending News