MP Avinash Reddy: కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత

MP Avinash Reddy Vs CBI: కర్నూలులో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారు. దీంతో కర్నూలు విశ్వ భారతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి దగ్గరలో అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది.  

  • Zee Media Bureau
  • May 23, 2023, 08:37 AM IST

Video ThumbnailPlay icon

Trending News