ED on Casino: క్యాసినో వ్యవహారంలో ఈడీ స్పీడప్..నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు..!

ED on Casino: క్యాసినో వ్యవహారంలో ఈడీ స్పీడ్ పెంచింది. ఈకేసులో నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. 

  • Zee Media Bureau
  • Aug 6, 2022, 06:20 PM IST

ED on Casino: చికోటి ప్రవీణ్‌ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం అయ్యింది. విచారణలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలకు తాఖీదులు అందించారు. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన అధికార పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఓ మంత్రి సైతం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాసినో అంశంలో హవాలా జరిగిందని గుర్తించారు. హవాలా లావాదేవీలపై లోతుగా విచారణ చేస్తున్నారు. ఈక్రమంలోనే నోటీసులు జారీ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News