CM KCR: 'ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు': కేసీఆర్

CM KCR: కేంద్రప్రభుత్వం తీరుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారన్నారు. 

  • Zee Media Bureau
  • Oct 31, 2022, 01:33 PM IST

CM KCR: కేంద్రప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారన్నారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారని మండిపడ్డారు.  వందల కోట్లు డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి కూల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. 

Video ThumbnailPlay icon

Trending News