Coronavirus: నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసు..

Coronavirus: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందలకు పైగా  కేంద్రాలను ఏర్పాటు చేసింది.

  • Zee Media Bureau
  • Dec 26, 2022, 06:30 PM IST

Coronavirus: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందలకు పైగా  కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ దగ్గర  మొబైల్‌ కేంద్రాలను ఏవ్యాక్సిన్‌ పంపిణీ చేస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News