Kcr New Scheme: ఓట్లే లక్ష్యంగా దసరా నుంచి కొత్త పథకం

Kcr New Scheme: తెలంగాణలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగుతోంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన టీఆర్ఎస్ చీఫ్.. ఓట్లే లక్ష్యంగా కొత్త పథకాలకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 2017లో రైతు బంధు పథకం తీసుకొచ్చారు కేసీఆర్. ఈసారి కూడా అలాంటి పథకాన్నే కేసీఆర్ ప్రకటించబోతున్నారని... దసరా నుంచి అమలు చేయబోతున్నారని సమాచారం.

 

  • Zee Media Bureau
  • Sep 3, 2022, 04:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News