CM KCR: కుట్రలను బయటపెట్టిన ఎమ్మెల్యేలకు కొనియాడిన సీఎం కేసీఆర్

CM KCR: బీజేపీ కుట్రలను బట్టబయలు చేసి ప్రలోభాలకు లొంగకుండా నిలబడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ అభినందించారు.

  • Zee Media Bureau
  • Oct 27, 2022, 02:10 PM IST

CM KCR: ఎమ్మెల్యేల ప్రలోభాలపై సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్ లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావ్, ఎమ్మెల్యేలు బాలరాజు, కాంతారావు, రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి తదితర నేతలతో మంతనాలు జరిపారు. కుట్రలను బయటపెట్టిన ఎమ్మెల్యేలను కేసీఆర్ అభినందించారు. 

Video ThumbnailPlay icon

Trending News