దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో మాట్లాడుతున్న సీఎం జగన్‌

AP CM YS Jagan at World Economic Forum: దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో మాట్లాడుతున్న ఏపీ సీఎం జగన్‌.   

  • Zee Media Bureau
  • May 23, 2022, 05:33 PM IST

AP CM YS Jagan speech at World Economic Forum: దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీలో వైద్యం, ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు, ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు గురించి వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై ఫోరం ప్రతినిధులకు వివరించారు. 

Video ThumbnailPlay icon

Trending News