Wild Animals: బ్యాంకాక్ నుంచి చెన్నై వచ్చిన ప్రయాణికుడి నుంచి 15 కింగ్ స్నేక్స్, 5 కొండ చిలువలు స్వాధీనం

  • Zee Media Bureau
  • Aug 14, 2022, 04:20 PM IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. 

Video ThumbnailPlay icon

Trending News