YS Avinash Reddy : వైఎస్ అవినాష్‌ రెడ్డి విషయంలో సీబీఐ దూకుడు

YS Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తుది గడువు ముగుస్తుండటంతో.. సీబీఐ దూకుడు పెంచేసింది. ప్రధాన సాక్షి అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించాలని సీబీఐ అడుగులు వేస్తోంది.

  • Zee Media Bureau
  • Apr 18, 2023, 03:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News